kntv
kntv

పారిశుధ్య పనులపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

1 hour ago

ఆదోని పట్టణం లోని ఇంద్ర నగర్, ఆర్టీసీ కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ గారు ఆకస్మికంగా పర్యటించారు.వీధుల్లో పరిశుభ్రత,కాలువల పూడిక తీత పనులను తనిఖీ చేశారు.ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

Click here to Read More
Previous Article
పాటుకూరి వారి నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రసాద్ బాబు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment