kntv
kntv

నేడు కడపలో రక్తదానం చేయండి..!

5 hours ago

విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని ఓం శాంతి భవన్లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి భారీ రక్తదాన శిబిరం జరగనుంది. ఆంధ్రా-కర్ణాటక సబీజోన్ అదనపు ఇన్ఛార్జ్ గీతాదీది ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఓం శాంతి సంస్థ ప్రతినిధులు కోరారు.

Click here to Read More
Previous Article
అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పణ
Next Article
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment