kntv
kntv

జైశంకర్‌ తో జెలెన్‌స్కీ భేటీ.

1 hour ago

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొన్నారు. బ్లాక్ సీ, పౌర నౌకాయానం, ఆహార సరఫరా భద్రతపై కూడా చర్చించినట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రి నూతన భవనం ప్రారంభించిన అమిత్ షా
Next Article
భారత్, బెల్జియం రక్షణ రంగంలో భారీ ఒప్పందం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment