kntv
kntv

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ కీలక వ్యాఖ్యలు

41 minutes ago

భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒప్పందం తొలి దశను త్వరలో ఖరారు చేస్తామన్నారు. భారత ఎగుమతులకు పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో ప్రాధాన్య మార్కెట్ కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.

Click here to Read More
Previous Article
సికింద్రాబాద్ స్టేషన్‌కు టాప్-4లో ప్రత్యేక గుర్తింపు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment