kntv
kntv

నేపాల్‌లో భారీ కొండచరియలు.. వరద ముప్పుపై హెచ్చరిక

51 minutes ago

నేపాల్‌లోని సుదుర్పశ్చిమ్ ప్రావిన్స్ దార్చులా జిల్లాలోని అపి హిమాల్ గ్రామీణ మున్సిపాలిటీలో భారీ కొండచరియలు విరిగిపడి చౌలానీ నదికి పాక్షికంగా అడ్డం కి ఏర్పడింది. దీంతో దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Click here to Read More
Previous Article
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ కీలక వ్యాఖ్యలు
Next Article
కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీపీ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment