kntv
kntv

విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి

48 minutes ago

సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాము అని భరోసా ఇచ్చారు.