kntv
kntv

భూమి ఎవరిది?” ఆ పేరు రికార్డులోకి ఎలా వచ్చింది?

52 minutes ago

సీతారామపురం మండలంలోని దేవమ్మ చెరువు పరిధిలో సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డుల మార్పులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత లబ్ధిదారుల పేర్లు తొలగించి కొత్త పేర్లు ఎలా వచ్చాయో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. రీసర్వే రికార్డులు, అసైన్‌మెంట్ పత్రాలు, ఆన్‌లైన్ ఎంట్రీలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిజమైతే బాధ్యులు ఎవరు 

Click here to Read More
Previous Article
విజయవాడ 32వ డివిజన్ ఇంటి ఇంటికి వైస్సార్సీపీ కార్యక్రమం
Next Article
ఆత్మకూరు జనసేన నాయకుడు శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment