kntv
kntv

ఆసియా U23 జావెలిన్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

2 hours ago

ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భారత్ జావెలిన్ త్రోలో అదరగొట్టింది. ఆనంద్ సింగ్ 80.57 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించగా, శివమ్ 77.70 మీటర్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఆనంద్ సింగ్ తొలిసారి 80 మీటర్ల మార్క్‌ను దాటి భారత్ '80 మీటర్ల క్లబ్'లో చేరాడు.