kntv
kntv

పింగళి వెంకయ్య జయంతి.. సీఎం రేవంత్ ఘన నివాళి

5 hours ago

స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయం తి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళుల ర్పించారు. త్రివర్ణ పతాకం ద్వారా భారత గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడిగా ఆయనను కొనియాడారు. పింగళి వెంకయ్య దేశభక్తి, త్యాగం, ఆలోచనలు ప్రతి భారతీయుడికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

 
 
 
Click here to Read More
Previous Article
నరేందర్ బెర్వాల్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం
Next Article
ఉజ్జయిని బోనాల్లో తొలిసారి ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment