kntv
kntv

సాయికృష్ణ కుటుంబానికి అంబటి, తోట రూ.20 లక్షల ఆర్థిక సాయం

1 hour ago

కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ ఘటనలో మృతి చెందిన గాదె సాయికృష్ణ కుటుంబాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల విలువైన డీడీని అందజేశారు. న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Click here to Read More
Previous Article
దలైలామా సేవలను కొనియాడిన సీఎం చంద్రబాబు నాయుడు
Next Article
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెడతారా?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment