kntv
kntv

రాజమహేంద్రవరానికి రూ.202 కోట్ల అభివృద్ధి

1 hour ago

అమృత్ 2.0 కింద రాజమహేంద్రవరంలో రూ.202.02 కోట్లతో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, గోదావరి పునరుజ్జీవన పనులకు శ్రీకారం చుట్టారు. 8 వేల ఇళ్లకు, బర్మా కాలనీకి తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. రూ.53 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రివర్‌ఫ్రంట్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Click here to Read More
Previous Article
లోకేష్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ సేవలు ఇక మరింత సులభం
Next Article
ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment