kntv
kntv

రైతు భరోసా నిధులు 30 నుంచి విడుదల, కీలక నిర్ణయం

2 weeks ago

తెలంగాణలో ఈ నెల 30 నుంచి వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎకరాకు రూ.6,000 చొప్పున రెండు విడతల్లో రూ.12,000 జమ కానుంది. మధిరలో బహిరంగ సభలో నిధుల పంపిణీ ప్రారంభం కానుంది. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.