kntv
kntv

ఒక్క కేసు 35 లక్షలు విలువైన 35 బైకులు స్వాధీనం

1 day ago

రావులపాలెంలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలువైన 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మే 22న రావులపాలెంలో నమోదైన బైక్ దొంగతనం కేసు దర్యాప్తులో ఈ ముఠా గుట్టు రట్టయిందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
‘ధురంధర్’ ఫెనామినల్ మూవీ. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్
Next Article
ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment