kntv
kntv

36 రోజుల తర్వాత జంతర్ మంతర్‌లో నిశ్శబ్దం

3 weeks ago

కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. దీంతో 36 రోజులుగా ఆందోళనలతో కిక్కిరిసిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. నిరసన కారులు వెళ్లిపోవడంతో ప్రాంతమంతా ఖాళీగా కనిపిస్తుండగా, అధికారులు శుభ్రపరిచే పనులు చేపట్టారు.

Click here to Read More
Previous Article
కోయంబత్తూరులో రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స
Next Article
స్త్రీ, పురుషులు కలిసి నడిస్తేనే అభివృద్ధి: మోహన్ భాగవత్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment