kntv
kntv

40 ఏళ్ల నర్మదా జల వివాదానికి ముగింపు

3 weeks ago

40 ఏళ్లకు పైగా కొనసాగిన నర్మదా జలాల వివాదానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మధ్య పరిష్కారం లభించింది. మహారాష్ట్రకు కేవలం 0.25 MAF నీటి వాటా ఉన్నప్పటికీ ప్రాజెక్టు వ్యయాన్ని భరించిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం కీలక విజయంగా అభివర్ణిస్తోంది.