kntv
kntv

మృతుని కుటుంబానికి రూ.50 వేలు అందజేసిన ఎమ్మెల్యే

1 hour ago

తలుపుల  దాంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు మృతి చెందిన వేణుగోపాల్ (20 )  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వారి కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓదులపల్లి పంచాయతీ టీడీపీ అధ్యక్షులు గోసల చిన్న భానుగుట్టు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, కిష్టప్ప, టీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
ముస్తఫా గారికి బెయిల్ మంజూరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment