kntv
kntv

జోరు వర్షం లో కూడా 7 వారాల మొక్కు తీర్చుకుంటున్న భక్తులు

2 hours ago

శనివారం ఉదయం నుంచి వాడపల్లి వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు క్యూ లైన్లలో నిలిచారు జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 7 ప్రదక్షణలు చేస్తూ 7 వారాల నోము ని తీర్చుకున్నారు ఉదయం సుప్రభాత సేవ తొలిహారతి అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు.వచ్చిన భక్తులకు స్వామివారి పులిహోర ప్రసాదం అందించారు 

Click here to Read More
Previous Article
బారా షహీద్ దర్గా వద్ద రెండో రోజు ఘనంగా రొట్టెల పండగ
Next Article
అమెరికాలో కమ్యూనిజంపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment