kntv
kntv

కోసిగిలో ఘనంగా రాజన్న 77వ జయంతి వేడుకలు

3 hours ago

ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆదేశాల మేరకు కోసిగిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
మీ కళ్ళ గురించి.. షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా?
Next Article
'దాదా' ఫస్ట్ లుక్ విడుదల.చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment