kntv
kntv

మెట్రో ఫేజ్-IIపై కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ

1 hour ago

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌లతో సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్-II విస్తరణ, IRFC నుంచి రుణ సౌకర్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.