kntv
kntv

దేవాలయ భద్రతపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన బీజేపీ

3 weeks ago

దేవాలయంలో హుండీ చోరీ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ భద్రతలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఇది కేవలం చోరీ కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై దాడిగా పేర్కొంది. దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.