kntv
kntv

గ్రీనింగ్ సొసైటీపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

4 hours ago

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ప్రతిగ్రామ పంచాయతీలో నర్సరీఏర్పాటు చేయడంతో పాటు, 2.6 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చాలని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశంచేశారు.

Click here to Read More
Previous Article
జీలుగులమ్మ ఆలయ పునర్నిర్మాణం.. ఘనంగా పూజలు
Next Article
ఆప్కాస్ కార్మికుల పర్మినెంట్‌కు డిమాండ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment