kntv
kntv

ఆప్కాస్ కార్మికుల పర్మినెంట్‌కు డిమాండ్

2 months ago

కాకినాడ  ఆప్కాస్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కింద రూ.36 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20న జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.