kntv
kntv

మోదీ నాయకత్వంలో ఇండియా ఫస్ట్ దేశ స్వభావమైంది: యోగి

1 day ago

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా ‘ఇండియా ఫస్ట్’ భావన దేశ స్వభావంగా మారిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దేశ భద్రత బలోపేతమైందని, పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని, ప్రపంచ వేదికపై భారత గౌరవం మరింత పెరిగిందని పేర్కొన్నారు.