kntv
kntv

పద్మశ్రీ గౌరవం జట్టుదే.. యువతకు సవితా పునియా సందేశం

1 month ago

పద్మశ్రీ పురస్కారం తనకు, తన కుటుంబానికి, తన జట్టుకు దక్కిన గౌరవమని భారత హాకీ స్టార్ సవితా పునియా అన్నారు. యువత ఓర్పుతో నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, పిల్లలు ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
చిరంజీవికి రాసిన లేఖల నుంచి ‘పెద్ది’ వరకు.. బుచ్చిబాబు
Next Article
పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. ఏపీ కేబినెట్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment