kntv
kntv

విద్యార్థులకు సత్కారాలు

1 hour ago

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ సీఈఓ పి. నారాయణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర, మత్స్యలింగం, విజయ్ కృష్ణన్, విద్యాధరి, శ్రీ పూజ జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

Click here to Read More
Previous Article
అక్టోబర్ 2న 'ఆదర్శ కుటుంబం'తో వెంకటేష్ సందడి
Next Article
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జనసేన వినతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment