kntv
kntv

భారత్‌లో జపాన్ ప్రధాని సనాయే టకైచి.. మోదీతో కీలక భేటీ

2 hours ago

జపాన్ ప్రధాని సనాయే టకైచి తొలి అధికారిక భారత పర్యటన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ఆర్థిక భద్రత, రక్షణ సహకారం, పెట్టుబడులు, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. అలాగే FOIP, క్వాడ్, సరఫరా గొలుసుల బలోపేతంపై చర్చించనున్నారు.