kntv
kntv

సింగరేణి కార్మికుల శ్రమకు కిషన్ రెడ్డి సెల్యూట్

1 hour ago

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సింగరేణి కార్మికుల నీలిరంగు యూనిఫామ్ ధరించి పాల్గొన్నారు. కార్మికుల శ్రమ, త్యాగం, అంకితభావానికి గౌరవ సూచకంగానే ఈ యూనిఫామ్ ధరించానని పేర్కొంటూ, దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి అభినందనలు తెలిపారు.

Click here to Read More
Previous Article
శిధిలస్థితిలో వంగవీటిమోహనరంగ నగరపాలక పాఠశాల. విజయవాడ.
Next Article
రంగా జయంతి సందర్భంగా విజయవాడ TTD కళ్యాణ మండపంలో అన్నదానం.

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment