kntv
kntv

సౌత్ కొరియాలో సాఫ్ట్-ఈపీఐ ప్రతినిధులతో లోకేష్ భేటీ

1 hour ago

దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ సాఫ్ట్-ఈపీఐ సంస్థ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోతో సమావేశమయ్యారు. భారత్‌లోని కంపెనీలతో భాగస్వామ్యంతో ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.