kntv
kntv

'లెనిన్' టీమ్‌తో శ్రీవారి సన్నిధిలో నాగార్జున

1 hour ago

'లెనిన్' సినిమా విడుదల సందర్భంగా అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు చిత్రబృందం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ అర్చకుల నుంచి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
సౌత్ కొరియాలో సాఫ్ట్-ఈపీఐ ప్రతినిధులతో లోకేష్ భేటీ
Next Article
ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం రూ.1,414 కోట్ల నిధులు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment