kntv
kntv

మందేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

3 hours ago

 కొత్తపేట నియోజకవర్గంలోని  శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన మంత్రి, స్వామివారి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, వుండాలి అని ఆకాంక్షించారు


Click here to Read More
Previous Article
ప్రపంచ బ్యాంకు నివేదిక: తెలంగాణ విఫలం కాలేదు. సఫలమైంది.
Next Article
ప్రంబనన్ ఆలయంలో మోదీ–ప్రబోవో ప్రత్యేక పూజలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment