kntv
kntv

జగన్నాథుడికి ప్రియమైన పుష్పాలు ఏవి? ఏవి సమర్పించకూడదు?

1 hour ago

శ్రీ జగన్నాథుడికి తులసి దళాలు, కమల పుష్పాలు అత్యంత ప్రియమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిని భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే మహాప్రభువు త్వరగా ప్రసన్నుడై అనుగ్రహం కురిపిస్తాడని విశ్వాసం. చామంతి, మాలతి, సంపంగి, పారిజాతం, కదంబం కూడా పూజలో ఉపయోగిస్తారు. ధత్తూరం, జిల్లేడు, ఎర్ర మందారం, కేతకీ పుష్పాలను సమర్పించరాదు.

Click here to Read More
Previous Article
ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై మోదీ ప్రశంస
Next Article
కాశీ ఏకాదశ రుద్రుల్లో శ్రీ మనఃప్రకామేశ్వరుడు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment