kntv
kntv

వర్షంలోనూ పూరీ రథాల దర్శనానికి భక్తులు

3 weeks ago

ఒడిశాలోని పూరీ శ్రీమందిరంలో నీలాద్రి బిజేకు ముందు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ జగన్నాథుడి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదలనం రథాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click here to Read More
Previous Article
చంద్రబాబు తన ద్వంద వైఖరిని వీడనాడాలిరాష్ట్ర కాపునాడు
Next Article
నేషనల్ అవార్డుపై ధనుష్ భావోద్వేగ వ్యాఖ్యలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment