kntv
kntv

బొగ్గు ఉత్పత్తిపై కేంద్రం సమీక్ష.. ఇంధన భద్రతపై దృష్టి

3 weeks ago

కేంద్ర బొగ్గు శాఖ మంత్రి నేతృత్వంలో న్యూఢిల్లీలో సహాయ మంత్రి సతీష్ దూబే, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, పటిష్ఠమైన బొగ్గు సరఫరా ద్వారా దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు.