kntv
kntv

ప్రజల సంక్షేమాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1 month ago

వేంపల్లె

 మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి . శుక్రవారం స్థానిక పట్టణంలోని పుల్లయ తోటలో టిడిపి నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు.టిడిపి ఇన్‌చార్జి బీటెక్ రవి ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.