kntv
kntv

హరినాథ్ రెడ్డి వైకుంఠ సమారాధనలో పాల్గొన్న తులసి రెడ్డి

1 month ago

చక్రాయపేట మండలం నాగుల గుట్టపల్లి కి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం మాజీ MLAగడికోట ద్వారకనాథరెడ్డి మామగారైన కొవ్వూరు హరినాథ్ రెడ్డి  స్వర్గస్తులయ్యారు.  రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ డా.నర్రెడ్డి తులసి రెడ్డి,ఆయన పవిత్ర ఆత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని  ప్రార్థించారు