kntv
kntv

విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ సెంటర్‌కు భూమిపూజ

1 hour ago

విశాఖపట్నంలోని అరిలోవలో పీవీ సింధు చేపట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స లెన్స్ ప్రాజెక్టుకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పాల్గొన్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.