kntv
kntv

పల్నాటివీరుల దేవాలయ అర్చకులకు హైకోర్టులో అనుకూల తీర్పు

3 weeks ago

రాజధాని అమరావతిలో పల్నాటి వీరుల దేవాలయ అర్చకుల భూముల వివాదంపై హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పూజారి ఇందూరి నరసింహారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ 9 తరాలుగా మా కుటుంబసభ్యులు దేవాలయంలో పూజారులుగా చేస్తున్నారని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవడంతో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు.