kntv
kntv

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు....

1 hour ago

కంచికచర్ల  మహనీయుల త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉండి జాతి గౌరవాన్ని నిలపాలని  సొసైటీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు  కాలవ  పెద్దబాబు కోరారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం స్థానిక నెహ్రూ సెంటర్లో  కాలవ పెదబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు.