kntv
kntv

ఉప్పాడ తీర రక్షణకు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం

44 minutes ago

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన నేతలు, మత్స్యకారులు బోట్లపై సముద్రంలోకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీర రక్ష ణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు.

Click here to Read More
Previous Article
ప్రజా తీర్పుతోనే పట్టణ పాలన: బొలిశెట్టి శ్రీనివాస్
Next Article
స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి: జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment