kntv
kntv

నిత్యావసర ధరలపై వైసీపీ నేతల వినతి

1 day ago

కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. ధరలను నియంత్రించి, కృత్రిమ కొరతను అరికట్టి, ప్రజలకు అందుబాటు ధరల్లో సరుకులు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.