kntv
kntv

ఆదోని లో మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు

29 minutes ago

ఆదోని కొత్త బస్టాండ్ సమీపంలో ఇందిరానగర్ కాలనీ కి చెందిన పారిశుధ్య కార్మికురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.స్థానికులు వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన కు గల కారణాలు తెలియాల్సి ఉంది