kntv
kntv

భారత్ పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక భేటీ

25 minutes ago

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. పుతిన్ బ్రిక్స్ సదస్సులో పాల్గొన డంతో పాటు ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్నారని చెప్పారు. ఈ పర్య టన ఇరు దేశాల సంబంధాల బలోపేతంలో ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.