kntv
kntv

వజ్రకిరీటంతో దసరా వేళ దర్శనమివ్వనున్న దుర్గమ్మ

35 minutes ago

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు రూ.4 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సమర్పించారు. సౌరబ్ గౌర్ రూ.3 కోట్ల వజ్రకిరీటం అందించారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కాగా.. భక్తుల దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Click here to Read More
Previous Article
ద్వారకానగర్‌లో పిన్ విజ్ లోన్స్ సంస్థ ప్రారంభం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment