kntv
kntv

పారా 100మీ.లో దిలీప్‌కు స్వర్ణం.. బాసిల్‌కు రజతం

1 hour ago

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో డబుల్ పతకాల విజయం దక్కింది. పురుషుల 100 మీటర్ల పారా T47 విభాగంలో దిలీప్ గావిట్ స్వర్ణ పతకం సాధించగా, మహ్మద్ బాసిల్ రజత పతకం గెలిచి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు.