kntv
kntv

నగరం పెను విస్పోటనానికి 12 ఏళ్లు

15 hours ago

2014 జూన్ 27న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాద ఘటనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.తమను ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.