kntv
kntv

2029 ఎన్నికలు 'మావిగుణ్‌ vs అమరావతి' మధ్యే: జగన్

3 weeks ago

2029 ఎన్నికలు 'మావిగుణ్‌' అభివృద్ధి నమూనా, అమరావతి రాజధాని మధ్యే జరుగుతాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరును కలిపే 'మావిగుణ్‌'కు మద్దతు ఇచ్చేవారు వైఎస్సార్‌సీపీకి, అమరావతిని కోరుకునేవారు టీడీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.