kntv
kntv

ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు దోహదం

1 hour ago

రావులపాలెం లో నిర్వహించిన  గ్రామ సభలో ఏమార్వో ముక్తేశ్వర రావు మాట్లాడుతూ గ్రామసభలు ప్రజా సమస్యల పరిష్కారానికి కీలక వేదికలని అన్నారు. స్వర్ణ పంచాయతీ ద్వారా పారదర్శకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు హైవేపై ఆర్టీసీ బస్టాండ్ వద్ద డివైడర్ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేలా  తీర్మానం చేయాలని కోట చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు 


Click here to Read More
Previous Article
2029 ఎన్నికలు 'మావిగుణ్‌ vs అమరావతి' మధ్యే: జగన్
Next Article
భారత్‌తో నమ్మకం.. చైనాతో జాగ్రత్త: అమెరికా సెనేటర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment