kntv
kntv

ఆర్కే రోజాకు పోలీసుల నోటీసులు.. 30న విచారణకు ఆదేశం

58 minutes ago

నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. తనపై రాజకీయ కక్షసాధింపుతో అక్రమ కేసులు నమోదు చేశారని రోజా ఆరోపించారు. శాంతియు త  నిరసన తెలిపినందుకే కేసు పెట్టారని, బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.