kntv
kntv

48 గంటల్లో హత్య కేసు చేదించిన పోలీసులు...

52 minutes ago

కంచికచర్ల : దొనబండ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. సెప్టెంబర్‌ 8 తెల్లవారుజామున తప్పుడు నంబర్‌ ప్లేట్‌ కారులో వచ్చిన నిందితులు బంకులో పనిచేస్తున్న సయ్యద్‌ ఆరిఫ్‌ను మోసగించి రూ.6 వేల  తీసుకుని పరారయ్యారు.  వెంబడించిన ఆరిఫ్‌ను కారుతో 150 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Click here to Read More
Previous Article
సెప్టెంబర్ 11 నుంచి భారత్‌లో పుతిన్ పర్యటన
Next Article
ముఖేశ్ అంబానీ: ‘అపరాజిత’ స్ఫూర్తితో ముందుకు సాగాలి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment