kntv
kntv

లోక్ అదాలత్ లో 66 కేసులు పరిష్కారం...

1 hour ago

 కంచికచర్ల, వీర్లపాడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో శనివారం నందిగామ లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 66 ఎక్సైజ్ కేసులను పరిష్కరించారు. ఈ కేసులకు సంబంధించి రూ.88,879 జరిమానాలను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు కంచికచర్ల ఎక్సైజ్ సీఐ అష్ర పున్నీసా బేగం తెలిపారు. 

Click here to Read More
Previous Article
INS మహేంద్రగిరితో నేవీకి కొత్త బలం: రాజ్‌నాథ్ సింగ్
Next Article
ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లీ, రోహిత్ రెడీ.. నెట్స్‌లో సాధన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment